ముంబై మహానగరంలో కరోనా కేసులు రోజు రోజుకు భారీగా పెరిగిపోతున్నాయి. కరోనా మహమ్మారి పాజిటివ్ కేసులు భారీగా పెరుగుతున్న నేపథ్యంలో ముంబై మహానగరంలో సెక్షన్ 144 ను విధిస్తూ పోలీస్ శాఖ కీలక నిర్ణయం తీసుకున్నారు.
ఇది కూడా చదవండి: మరో గండం… చైనా నుంచి మరో బ్యాక్టీరియా లీక్…
సెప్టెంబర్ 30 వ తేదీ వరకు ఈ సెక్షన్ అమలులో ఉండబోతున్నది. కరోనాను అరికట్టాలి అంటే సమూహాలను అడ్డుకోవాలని అప్పుడే కరోనాకు అడ్డుకట్ట వేయగలుగుతామని ముంబై డిప్యూటీ కమిషనర్ .
ఇది కూడా చదవండి: ఈ వారం ఇద్దరు అవుట్..వైల్డ్ కార్డ్ ఎంట్రీగా ముక్కు అవినాష్
ఒక్క ముంబై నగరంలోనే రోజుకు 3 నుండి 4 వేలకి కేసులు నమోదవుతున్నాయి. ముంబైలో ఇప్పటి వరకు1.75 లక్షలకు పైగా కేసులు నమోదయ్యాయి. దీనితో నగరంలో మరిన్ని రోజులు లాక్ డౌన్ అవసరం అని భావించిన నగర కమిషనర్ నిర్ణయం తీసుకున్నారు.
ఇది కూడా చదవండి: బిగ్బాస్ హౌస్ నుంచి గంగవ్వ అవుట్..!