రైల్వే ప్రయాణం ఎక్కువగా చేస్తుంటారా? అయితే మీకు ఝలక్. ట్రైన్ టికెట్ ధరలు పెరగనున్నాయి. దీనికి అసలు కారణంగా టికెట్ ధరలతో పాటుగా అదనంగా ఇతర చార్జీలు కూడా చెల్లించాల్సి రానుంది. ఇండియన్ రైల్వేస్ యూజర్ చార్జీలను టికెట్ ధరతో కలిపి వసూలు చేయనుంది.
ఇది కూడా చదవండి: యాంకర్ ప్రదీప్ పెళ్లి ఫిక్స్… అమ్మాయి ఎవరంటే?
దీంతో మీరు మొత్తంగా గతంలో కన్నా రానున్న రోజుల్లో ఎక్కువ టికెట్ రేటు చెల్లించాల్సి ఉంటుంది. అయితే ఈ కొత్త యూజర్ చార్జీలు అందరికీ వర్తించవు. పునరాభివృద్ధి లేదా పాత స్టేషన్లను కొత్తగా మార్చిన రైల్వే స్టేషన్లలో ట్రైన్ ఎక్కే వారికి మాత్రమే ఈ కొత్త యూజర్ చార్జీలు వర్తిస్తాయి.
ఇది కూడా చదవండి: బాలు దగ్గరకి టాలీవుడ్ పెద్దలు వెళ్లకపోవడానికి అసలు కారణం తెలిస్తే షాక్!
దేశంలో మరిన్ని స్టేషన్లను ఆధునీకరించడం కోసం ఇండియన్ రైల్వేస్ ఈ విధంగా నిధులను సమీకరిస్తోందని చెప్పుకోవచ్చు. ఇండియన్ రైల్వేస్ ఇప్పటికే ఈ ప్రతిపాదనను ఓకే చేసింది. దీన్ని ఇక కేబినెట్ ఆమోదం కోసం పంపనుంది. యూజర్ చార్జీలు అందరికీ ఒకేలా ఉండకపోవచ్చు.
ఇది కూడా చదవండి: భారత్ లోకి మరో చైనా వైరస్ ఎంట్రీ.. ICMR హెచ్చరికలు
పూర్తి వివరాల కోంసం ఈ క్రింద వీడియో చూడండి:
తన అందం తో మైమరపించే పూజా హెగ్డే ఫొటోస్
మత్తెక్కించే అందాలతో మతి పోగొడుతున్న రాష్మిక
మీరు ఎప్పడు చూడని శ్రీముఖి హాట్ ఫొటోస్..చూస్తే ఆశ్చర్యపోతారు
కవ్వింపు కళ్ళతో బిగ్ బాస్ ప్రేక్షకులని హీట్ ఎక్కిస్తున్నా దివి హాట్ ఫొటోస్
తన హాట్ అందాలతో కుర్రకారుని…హిటేక్కిస్తున్న పాయల్ రాజ్ పుత్
తన మత్తు కళ్ళతో సెగలు పుట్టిస్తున్న అనుపమ
తన హాట్ అందాలతో రెచ్చి పోయిన అల్లు అర్జున హీరొయిన్ చూస్తే తట్టుకోలేరు