సుశాంత్ సింగ్ రాజ్పుత్ మరణం వెనుక వాస్తవాలను వెలికి తీయడానికి రంగంలోకి దిగిన నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో దృష్టికి సంచలన విషయాలు వస్తున్నాయి. ఈ కేసులో రియాచక్రవర్తిని విచారించి జైలుకు పంపిన విషయం తెలిసిందే.
ఇది కూడా చదవండి: ప్రపంచానికి గుడ్ న్యూస్: కరోనా వాక్సిన్ రెడీ… డేట్ ఫిక్స్ చేసిన ట్రంప్
విచారణలో భాగంగా ఎన్సీబీ అధికారులకు రియా చక్రవర్తి పలువురు పేర్లు చెప్పినట్టు వార్తలు వచ్చాయి. ఈ క్రమంలో ఎన్సీబీ మరికొన్ని పేర్లను బయటపెట్టినట్టు జాతీయ టెలివిజన్ ఛానెల్ ఆధారాలతో సహా బయటపెట్టింది.
ఇది కూడా చదవండి: IPL 2020: ఎవరికి ఎన్ని కోట్లు | IPL 2020 Captains Salary
ఆ వివరాల్లోకి వెళితే.. డ్రగ్స్ పార్టీలకు సుశాంత్ సింగ్ రాజ్పుత్ పాన్వెల్ లేక్హౌజ్ ఫామ్హౌజ్ అడ్డగా మారిందనే విషయాన్ని ఇప్పటికే మేనేజర్ రజత్ మేవాలీ ధృవీకరించారు. తాజాగా పాన్వెల్ బోటు వర్కర్ మరో సంచలన విషయాన్ని బయటపెట్టారు. ఈ పార్టీలో శ్రద్దాకపూర్ కూడా పాల్గొన్నారనే విషయాన్నివెల్లడించారు.
ఇది కూడా చదవండి: నిరుద్యోగులకు అద్దిరిపోయే శుభవార్త.. ప్రతి నెలా శాలరీ.. మీ బ్యాంక్ ఖాతాకే డబ్బు..
పూర్తి వివరాల కోంసం ఈ క్రింద వీడియో చూడండి: