కరోనా వైరస్పై అఖిలపక్ష సమావేశంలో వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా ప్రధాని నరేంద్ర మోడీ ప్రసంగించారు. ఈ సంధర్భంగా మోడీ మాట్లాడుతూ.. వ్యాక్సిన్ తయారీలో మన శాస్త్రవేత్తలు విశ్వాసంతో ఉన్నట్లు వెల్లడించారు. దీనికి సంబందించిన పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం