మదనపల్లె జంట హత్యల కేసులో కొత్త ట్విట్ షాకింగ్ గురిచేస్తోంది. మళ్లీ పుడతామని మూడ నమ్మకంతో కన్నతల్లిదండ్రులే కూతుళ్లను అతికిరాతకంగా హత్యచేసిన ఘటనలో కొత్త విషయాలు వెలుగులోకి వచ్చాయి. అయితే అలేఖ్య ఇంట్లో వున్న కుక్కను చంపి మల్లి బ్రతికించిందంటూ పద్మజ వెల్లడించింది. దీనికి సంబంధించి CCTV లో సంచలన నిజాలు వెలుగులోకి వచ్చాయంటూ బయటపెట్టింది. దీనికి సంబందించిన పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం